శివసేన vs శివసేన కేసు .. ఉద్ధవ్‌ థాక్రేకు సుప్రీంకోర్ట్ షాక్, ఈసీ కోర్టులో బంతి

Siva Kodati |  
Published : Sep 27, 2022, 05:15 PM ISTUpdated : Sep 27, 2022, 05:22 PM IST
శివసేన vs శివసేన కేసు .. ఉద్ధవ్‌ థాక్రేకు సుప్రీంకోర్ట్ షాక్, ఈసీ కోర్టులో బంతి

సారాంశం

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

కాగా..... తొలుత పార్టీ తిరుగుబాటుకు నాయ‌క‌త్వం వ‌హించి.. సీఎం పీఠాన్ని ద‌క్కించుకున్న షిండే.. త‌మ‌దే అస‌లైన శివసేన అనీ, పార్టీపై త‌మ‌కే పూర్తి హక్కు ఉంద‌నీ పోరుకు దిగాడు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo