సంక్రాంతి : పతంగులు ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. అత్తాపూర్ లో బాలుడు మృతి..

Published : Jan 13, 2024, 10:15 AM ISTUpdated : Jan 13, 2024, 10:18 AM IST
సంక్రాంతి :  పతంగులు ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. అత్తాపూర్ లో బాలుడు మృతి..

సారాంశం

ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ : సంక్రాంతి పండగ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా పతంగులు ఎగరవేయాలని వెళ్లిన పదకొండేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?