ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా

Published : Feb 12, 2019, 12:36 PM IST
ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా

సారాంశం

బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.


న్యూఢిల్లీ: బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.

బికనీర్ భూ కుంభకోణం విషయమై విచారణకు హాజరుకావాలని వాద్రాకు ఇప్పటికే ఈడీ మూడు దఫాలు  నోటీసులు పంపింది. కానీ,  ఇంతవరకు  ఆయన విచారణకు హాజరుకాలేదు.కానీ, ఈ కేసులో తల్లితో కలిసి వాద్రా ఇవాళ  ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.  

బికనీర్ భూ కుంభకోణంపై 2015లో ఈడీ కేసు నమోదు చేసింది. బికనీర్ తహాసీల్దార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ భూమిని కేటాయించారని  ఆయన ఫిర్యాదు చేశారు.  రాబర్ట్ వాద్రాతో ఈడీ ముందు హాజరుకావడంతో ప్రియాంక గాంధీ కూడ లక్నో నుండి రాజస్తాన్‌కు బయలుదేరారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం