ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Nov 18, 2022, 07:14 PM IST
ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

సారాంశం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు లోయలో పడిన ఘటనలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలుతెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం