ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Nov 18, 2022, 07:14 PM IST
ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

సారాంశం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు లోయలో పడిన ఘటనలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలుతెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur