ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Nov 18, 2022, 07:14 PM IST
ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

సారాంశం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు లోయలో పడిన ఘటనలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలుతెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్... ఎలా అమలుచేస్తారో తెలుసా..?