coimbatoreలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)

Published : Nov 28, 2023, 03:27 PM ISTUpdated : Nov 28, 2023, 03:48 PM IST
coimbatoreలో  25 కిలోల  బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్ నగల దుకాణంలో  25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని గాంధీపురంలో జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్  నగల షాపు నుండి  25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దుండగులు

 

 

ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. దుకాణంలోకి ప్రవేశించిన  ఓ వ్యక్తి  బంగారాన్ని లూటీ చేశారు.  సీసీటీవీ దృశ్యాల ఆధారంగా  పోలీసులు  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  చోరీకి గురైన దుకాణం సమీపంలో ఉన్న  సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్