coimbatoreలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)

Published : Nov 28, 2023, 03:27 PM ISTUpdated : Nov 28, 2023, 03:48 PM IST
coimbatoreలో  25 కిలోల  బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్ నగల దుకాణంలో  25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని గాంధీపురంలో జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్  నగల షాపు నుండి  25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దుండగులు

 

 

ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. దుకాణంలోకి ప్రవేశించిన  ఓ వ్యక్తి  బంగారాన్ని లూటీ చేశారు.  సీసీటీవీ దృశ్యాల ఆధారంగా  పోలీసులు  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  చోరీకి గురైన దుకాణం సమీపంలో ఉన్న  సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు