coimbatoreలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)

By narsimha lodeFirst Published Nov 28, 2023, 3:27 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్ నగల దుకాణంలో  25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని గాంధీపురంలో జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్  నగల షాపు నుండి  25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దుండగులు

 

VIDEO | Gold ornaments weighing up to 25 kg looted from Jos Alukkas & Sons in Gandhipuram, Coimbatore. Police are at the spot and investigating the matter. More details are awaited. pic.twitter.com/J1z19L9XFp

— Press Trust of India (@PTI_News)

Latest Videos

 

ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. దుకాణంలోకి ప్రవేశించిన  ఓ వ్యక్తి  బంగారాన్ని లూటీ చేశారు.  సీసీటీవీ దృశ్యాల ఆధారంగా  పోలీసులు  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  చోరీకి గురైన దుకాణం సమీపంలో ఉన్న  సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

click me!