ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు: ఎంపీగా ప్రమాణం చేసిన మోడీ

Siva Kodati |  
Published : Jun 17, 2019, 11:10 AM IST
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు: ఎంపీగా ప్రమాణం చేసిన మోడీ

సారాంశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ సభను ప్రారంభించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ సభను ప్రారంభించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా సభా నాయకుడు, ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేశారు.  ఈ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu