ముదమలై టెగర్ రిజర్వ్‌: ఏనుగులకు ఆహారం అందించిన మోడీ

Published : Apr 09, 2023, 12:41 PM IST
ముదమలై  టెగర్ రిజర్వ్‌:  ఏనుగులకు ఆహారం అందించిన మోడీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ  తమిళనాడు రాష్ట్రంలోని  ముదుమలై  టైగర్ రిజర్వ్ లో ఏనుగులకు ఆహారం తినిపించారు

చెన్నై: తమిళనాడులోని  ముదుమలై  టైగర్  రిజర్వ్ లోని తెప్పకాడు  ఏనుగుల శిబిరాన్ని  ప్రధాని నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  సందర్శించారు.  ఏనుగులకు  ప్రధాని మోడీ  ఆహారం అందించారు. మావటిలతో  ప్రధాని మోడీ ఈ సందర్భంగా  మాట్లాడారు. 

also read:కర్ణాటక బండీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు: మోడీ టూర్

ఆస్కార్  అవార్డు  పొందిన  డాక్యుమెంటరీ  ఎలిఫెంట్  విస్పరర్స్ లో నటించినబ బొమ్మన్ , బెల్లీ దంపతులను  కూడా  ప్రధాని మోడీ  కలిశారు.మేనేజ్ మెంట్  ఎఫెక్టివ్ నెస్ ఎవాల్యూయేషన్ ఎక్సర్ సైజ్  లో  అత్యధిక  స్కోర్లు  సాధించిన  టైగర్  రిజర్వ్ ల  ఫీల్డ్  డైరెక్టర్లతో  మోడీ  చర్చించారు.  ఇవాళ  ఉదయం కర్ణాటకలోని  బండీపూర్  టైగర్ రిజర్వ్ లో  పర్యటించారు.  సుమారు  20 కి.మీ  జీపులో పర్యటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?