కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి...

By AN TeluguFirst Published Jan 26, 2021, 9:06 AM IST
Highlights

సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అవ్వడంతో దానిని నడుపుతున్న ఆర్మీ పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
 

సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అవ్వడంతో దానిని నడుపుతున్న ఆర్మీ పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి వస్తుంది. గాయపడిన మరో పైలట్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కతువాలోని లఖన్‌పూర్ వద్ద హెలికాప్టర్ కూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర మిశ్రా తెలిపారు.

click me!