
కరోనా వైరస్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. దీనిని అరికట్టేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం. సామాజిక దూరం. దీనిని ప్రజలందరూ పాటించాలనే ఉద్దేశంలో దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ ని మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా తమ స్వస్థలాలకు కూడా వెళ్లడానికి లేక.. చేయడానికి పనులు లేక వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి మాత్రం స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు.
కాగా.. మీరు కూడా అలా మీ రాష్ట్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే.. ఈ కింద నెంబర్లను సంప్రదించండి.
తమ రాష్ట్రానికి వెళ్లాలనుకునే వారు ఫోన్ చేయాల్సిన నెంబర్లు..
ఏపీ: 9177611110
తెలంగాణ: 07997950008
ఒడిసా: 9437210000
రాజస్థాన్: 9929799297
మహారాష్ట్ర: 022-22027990
కర్ణాటక: 9448146360
కేరళ: 9895122282
ఉత్తర ప్రదేశ్: 9871115034
ఇవాల్టి నుండి ఈ నెంబర్లు అందుబాటు లోకి రానున్నాయి.