నిర్మ‌ల సీతారామ‌న్ కు అనారోగ్యం.. ఎయిమ్స్ లోచేరిన కేంద్ర ఆర్థిక మంత్రి

Published : Dec 26, 2022, 01:18 PM ISTUpdated : Dec 26, 2022, 01:24 PM IST
నిర్మ‌ల సీతారామ‌న్ కు అనారోగ్యం.. ఎయిమ్స్ లోచేరిన కేంద్ర ఆర్థిక మంత్రి

సారాంశం

New Delhi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం అనారోగ్యంతో మంత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

Union Finance Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం అనారోగ్యంతో మంత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 63 ఏళ్ల సీతారామ‌న్  ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించిన‌ట్టు స‌మాచారం. 

మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu