సీబీఐ అంతర్యుద్ధం : మోడీ చర్యలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

Published : Oct 24, 2018, 01:19 PM ISTUpdated : Oct 24, 2018, 03:09 PM IST
సీబీఐ అంతర్యుద్ధం : మోడీ చర్యలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

సారాంశం

సీబీఐ ఉన్నతాధికారుల అంతర్యుద్ధంలో  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  నిష్పక్షపాతంగా వ్యవహరించిందని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.


న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారుల అంతర్యుద్ధంలో  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  నిష్పక్షపాతంగా వ్యవహరించిందని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీబీఐ పరిణామాలపై తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు.  ఈ వివాదంలో  మోడీ ప్రభుత్వం నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారుపోలీసు శాఖలో అవినీతి ప్రబలిందనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు.

  సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య అంతర్యుద్ధం కారణంగా  ఈ ఇద్దరు అధికారులను సెలవుపై వెళ్లాలని మోడీ ఆదేశించారు. అంతేకాదు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావును నియమించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?