షాకింగ్ : ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి.. ఊపిరాడక నలుగురు మృతి...

Published : Aug 19, 2023, 10:47 AM IST
షాకింగ్ : ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి.. ఊపిరాడక నలుగురు మృతి...

సారాంశం

చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దోమల మందు బాటిల్ పేలడంతో ఓ ఇంట్లోని ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడ్డారు.  

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో దోమలు రాకుండా చేసిన ఏర్పాటు నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇంట్లో దోమల మంది బాటిల్ పేలడంతో ఊపిరాడక నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu