షాకింగ్ : ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి.. ఊపిరాడక నలుగురు మృతి...

Published : Aug 19, 2023, 10:47 AM IST
షాకింగ్ : ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి.. ఊపిరాడక నలుగురు మృతి...

సారాంశం

చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దోమల మందు బాటిల్ పేలడంతో ఓ ఇంట్లోని ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడ్డారు.  

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో దోమలు రాకుండా చేసిన ఏర్పాటు నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇంట్లో దోమల మంది బాటిల్ పేలడంతో ఊపిరాడక నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం