చల్లని కబురు: జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు

Published : May 15, 2019, 12:39 PM IST
చల్లని కబురు: జూన్ మొదటి వారంలో  కేరళకు రుతుపవనాలు

సారాంశం

ఈ ఏడాది జూన్ 4వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ ప్రకటించింది.


న్యూఢిల్లీ:  ఈ ఏడాది జూన్ 4వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ ప్రకటించింది.అండమాన్ నికోబార్  దీవుల్లో ఈ నెల 22కు చేరుకొనే అవకాశం ఉందని స్కైమెట్ అభిప్రాయపడింది.

ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. మరో వైపు భారత వాతావరణ శాఖ మాత్రం ఈ దఫా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

తరచూ ఫ్లాట్‌లోకి పెద్ద ఎత్తున మాంసం తీసుకెళ్లిన యువ‌కుడు.. అనుమానం వ‌చ్చి గ‌ది చెక్ చేయ‌గా, ఫ్యూజుల‌వుట్
IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !