భార్యతో గొడవలు.. పనిపిల్లపై ఐటీశాఖ అధికారి అత్యాచారం

Published : Sep 07, 2018, 11:52 AM ISTUpdated : Sep 09, 2018, 12:28 PM IST
భార్యతో గొడవలు.. పనిపిల్లపై ఐటీశాఖ అధికారి అత్యాచారం

సారాంశం

తన కింద పనిచేసే వారి క్షేమాన్ని చూసుకోవాల్సిన ఉద్యోగే పశువులా వ్యవహరించాడు. తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తన కింద పనిచేసే వారి క్షేమాన్ని చూసుకోవాల్సిన ఉద్యోగే పశువులా వ్యవహరించాడు. తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై ఐటీ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తికి భార్యతో మనస్పర్థలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఓ 17 ఏళ్ల బాలిక పనిచేస్తోంది. ఈ క్రమంలో తనపై యజమాని అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిప్యూటీ కమిషనర్‌‌ను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Viral Video : మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..? ఈమె చేసింది కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారంటే
పాకిస్థాన్‌కు ఇక ద‌బిడి దిబిడే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ఆర్మీ. రంగంలోకి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్స్‌