బస్సులో నిద్రిస్తున్న యువతికి.. పదే పదే ముద్దులు పెట్టిన పోకిరి...

Published : Sep 17, 2021, 09:46 AM ISTUpdated : Sep 17, 2021, 09:52 AM IST
బస్సులో నిద్రిస్తున్న యువతికి.. పదే పదే  ముద్దులు పెట్టిన పోకిరి...

సారాంశం

గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు  బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదే పదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. 

కర్ణాటకలో పోకిరీ రెచ్చిపోయాడు. బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాగా, బుధవారం రాత్రి 10.40కి బళ్లారిలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కింది. 

గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు  బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదే పదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. గాఢ నిద్రలో ఉండి.. మెలకువ వచ్చి చూసే సరికి జరుతున్న దారణం అర్థమయ్యింది. 

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!

వెంటనే కంగారుగా కళ్లు తెరిచింది కానీ.. ఆ భయాందోళనలో అతను ఎవరో గుర్తించలేకపోయింది. వెంటనే భయంతో యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Indian Army: ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం.. ఇక ఆర్మీలో కూడా ఏఐ టెక్నాల‌జీ వినియోగం
Indian Air Force : చైనా, పాక్‌లకు చెక్.. భారత్ అమ్ములపొదిలొ శక్తివంతమైన అస్త్రం..!