శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

Siva Kodati |  
Published : Feb 19, 2020, 08:07 PM IST
శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

సారాంశం

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. 

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?