శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

Siva Kodati |  
Published : Feb 19, 2020, 08:07 PM IST
శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

సారాంశం

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. 

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
జెన్‌జీల‌ మాటున‌ కంత్రిగాళ్లు.. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల్లో హత్యలు, అత్యాచార నిందితులు