అస్సాంలో భూకంపం: బీహార్, పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు

Published : Sep 12, 2018, 12:04 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
అస్సాంలో భూకంపం: బీహార్, పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు

సారాంశం

అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. బీహార్ లోని పాట్నాలో, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. 

న్యూఢిల్లీ: అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. బీహార్ లోని పాట్నాలో, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. 

అస్సాంలోని భూకంపం రెక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. భూకంపం 15 నుంచి 20 సెకన్ల వరకు కుదిపేసింది. ఉదయం 10.20 గంటలకు భూకంపం వచ్చింది. అస్సాంలోని కోక్రాజిల్లాలో 13 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్