భారత్‌లో బయటపడ్డ మరో భారీ స్కామ్.. 17 బ్యాంకులకు రూ.34,615 కోట్లు టోకరా

Siva Kodati |  
Published : Jun 22, 2022, 08:19 PM IST
భారత్‌లో బయటపడ్డ మరో భారీ స్కామ్.. 17 బ్యాంకులకు రూ.34,615 కోట్లు టోకరా

సారాంశం

భారత్‌లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.  ఏకంగా 17 బ్యాంకులను అక్షరాల రూ.34,615 కోట్ల మేర ముంచారు డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్, సుధాకర్ శెట్టి. వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

భారత్‌లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా 17 బ్యాంకులను ముగ్గురు వ్యాపారవేత్తలు. అది కూడా వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో కాదు. అక్షరాల రూ.34,615 కోట్లు . ఇంత భారీ మోసానికి పాల్పడ్డ డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్, సుధాకర్ శెట్టిలపై కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్‌ఎల్‌కు చెందిన 15 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

NEET Exam Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ పేప‌ర్ మ‌ళ్లీ లీక్ అయ్యిందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Tamil Nadu Assembly: మిళనాడు అసెంబ్లీలో రచ్చ ఉదయనిధి vs పళనిస్వామి | Asianet News Telugu