జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..

Published : Aug 08, 2022, 11:47 AM IST
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..

సారాంశం

జేఈఈ ఫలితాలను ఎన్ టీఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ర్యాంకులను ఈ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఢిల్లీ : జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్ టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనర్ ఫైనల్ కీని మాత్రమే ఎన్ టీఏ విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవికిశోర్ ఆరో ర్యాంకు సాధించగా ఎం.హిమవంశీ ఏడు, పల్లి జలజాక్షి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు