జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా.. కొత్త తేదీ ప్రకటన

Siva Kodati |  
Published : Jul 20, 2022, 06:04 PM ISTUpdated : Jul 20, 2022, 06:07 PM IST
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా.. కొత్త తేదీ ప్రకటన

సారాంశం

జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది.

జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. దేశంలోని 6.29 లక్షల మంది విద్యార్ధులు వీటిని రాయనున్నారు. అయితే పరీక్షలు ఎందుకు వాయిదా పడ్డాయనేది తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu