తమిళనాడులో మంత్రి వేలు ఇంట్లో ఐటీ సోదాలు..

Published : Nov 03, 2023, 08:03 AM ISTUpdated : Nov 03, 2023, 09:10 AM IST
తమిళనాడులో మంత్రి వేలు ఇంట్లో ఐటీ సోదాలు..

సారాంశం

గత రెండు రోజులుగా వివిధ రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలవరపెడుతున్నాయి. తెలంగాణ, తమిళనాడులో లో ఐటీ దాడులతో వణికిస్తోంది. 

తమిళనాడు : తమిళనాడులో ఐటీ కొరడా ఝులిపిస్తోంది. ఏకకాలంలో 80 చోట్ల దాడులు చేస్తోంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలపై చేస్తున్న ఈ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు మంత్రి ఈ.వి. వేలు ఇంట్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. చెన్నై, తిరువల్లూరు, తిరువన్నాలై, కోయంబత్తూరు సహా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్‌ల‌కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం