రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

Siva Kodati |  
Published : Mar 31, 2019, 01:39 PM IST
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

సారాంశం

రాజస్ధాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. ఆదివారం ఉదయం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన మిగ్-27 యూపీజీ విమానం అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలిపోయింది. 

రాజస్ధాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. ఆదివారం ఉదయం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన మిగ్-27 యూపీజీ విమానం అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలిపోయింది.

ఆయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న వైమానిక అధికారులు ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు