‘‘సైలెంట్ ప్రధానిని’’ కాదు ‘‘యాక్సిడెంటల్ ప్రధానిని’’: మన్మోహన్ సింగ్

sivanagaprasad kodati |  
Published : Dec 19, 2018, 10:44 AM IST
‘‘సైలెంట్ ప్రధానిని’’ కాదు ‘‘యాక్సిడెంటల్ ప్రధానిని’’: మన్మోహన్ సింగ్

సారాంశం

తాను సైలెంట్ ప్రధానిని కాదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మీడియాతో మాట్లాడటానికి ప్రధానిగా తాను ఎప్పుడూ వెనుకంజ వేయలేదన్నారు. కేంద్రం-ఆర్‌బీఐలది భార్యాభర్తల సంబంధమని మన్మోహన్ గుర్తు చేశారు.

తాను సైలెంట్ ప్రధానిని కాదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మీడియాతో మాట్లాడటానికి ప్రధానిగా తాను ఎప్పుడూ వెనుకంజ వేయలేదన్నారు. కేంద్రం-ఆర్‌బీఐలది భార్యాభర్తల సంబంధమని మన్మోహన్ గుర్తు చేశారు.

తాను సైలెంట్ ప్రధానిని అనుకున్న వాళ్లు అమాయకులన్నారు. తాను యాక్సిడెంటల్ ప్రధానినే కాదు.. యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్‌ను కూడా అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఐజీ పటేల్ నిరాకరించడం వల్లే నాడు ఆర్థిక శాఖను పీవీ నరసింహారావు తనకు కేటాయించారని మన్మోహన్ సింగ్ గుర్తుచేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !