లక్నోలో ఇల్లు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

Published : Sep 16, 2023, 11:01 AM IST
లక్నోలో ఇల్లు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

సారాంశం

శుక్రవారం లక్నోలో పాత ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ : శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ పాత ఇల్లు కుప్పకూలడంతో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

అలంబాగ్‌లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు  కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సతీష్ చంద్ర (40), సరోజినీ దేవి (35), ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu