Kumbhmela 2025 : త్రివేణి సంగమంలో హనుమంతుడి దర్శనం

Published : Jan 31, 2025, 11:45 PM IST
Kumbhmela 2025 : త్రివేణి సంగమంలో హనుమంతుడి దర్శనం

సారాంశం

Prayagraj Kumbhmela 2025 : మహా కుంభమేళా 2025 లో పవిత్ర త్రివేణి సంగమప్రాంతంలో హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.  

Maha Kumbhmela 2025 : ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో త్రివేణి సంగమప్రాంతంలో సంకటహర హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేద మంత్రాలతో పాటు శంఖ, ఘంటా నాదాల మధ్య ఈ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. 

 ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన ఆచార్యులు స్వామి చిదానంద సరస్వతి మాట్లాడుతూ...మహా కుంభమేళాలో హనుమంతుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ ప్రాంతానికే నూతన ఉత్సాహాన్నిస్తుంది" అని అన్నారు.  

 

 

 

 

PREV
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu