తమిళనాడులో కారు, కంటైనర్ ఢీ: ఐదుగురు మృతి

Published : Feb 28, 2023, 10:41 AM ISTUpdated : Feb 28, 2023, 10:49 AM IST
 తమిళనాడులో  కారు, కంటైనర్ ఢీ: ఐదుగురు మృతి

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ జరిగిన  రోడడు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని  నమక్కల్ జిల్లాలో  మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  కారు, కంటైనర్ ఢీకొనడంతో  ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

నమక్కల్ జిల్లాలోని  పార్మతి  వేలూరు వద్ద  ఇవాళ ప్రమాదం జరిగింది.  కారు, కంటైనర్ ఢీకొనడంతో  సంఘటన స్థలంలో  ఐదుగురు మృతి చెందారు. కారు, కంటైనర్ మద్య  మృతదేహలు  చిక్కుకున్నాయి. దీంతో  వాహనాలను  పోలీసులు  ముక్కలు ముక్కలుగా  విడదీయాల్సి వచ్చింది.  మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. .

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !