ముంబై : గేమింగ్ యాప్ మహాదేవ్ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. కోల్ కతా, భోపాల్, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈడీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. సోదాల్లో దొరికిన రూ. 417 కోట్లు.