చెన్నైలో బాణాసంచా పేలుడు... ముగ్గురు సజీవదహనం

Published : Sep 12, 2018, 01:11 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
చెన్నైలో బాణాసంచా పేలుడు... ముగ్గురు సజీవదహనం

సారాంశం

చెన్నైలో బాణాసంచా పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. పిల్లయార్ రోడ్డులోని బాణాసంచా గోడౌన్ నుంచి ఓ వాహనంలోకి బాణాసంచా లోడ్ చేస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. 

చెన్నైలో బాణాసంచా పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. పిల్లయార్ రోడ్డులోని బాణాసంచా గోడౌన్ నుంచి ఓ వాహనంలోకి బాణాసంచా లోడ్ చేస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కాగా భారీ శబ్ధంతో సంభవించిన పేలుడుతో చుట్టుపక్కల ఉన్న ఐదు ఇళ్లు, ఓ అపార్ట్‌మెంట్ దెబ్బతిన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే