చెన్నైలో బాణాసంచా పేలుడు... ముగ్గురు సజీవదహనం

Published : Sep 12, 2018, 01:11 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
చెన్నైలో బాణాసంచా పేలుడు... ముగ్గురు సజీవదహనం

సారాంశం

చెన్నైలో బాణాసంచా పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. పిల్లయార్ రోడ్డులోని బాణాసంచా గోడౌన్ నుంచి ఓ వాహనంలోకి బాణాసంచా లోడ్ చేస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. 

చెన్నైలో బాణాసంచా పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. పిల్లయార్ రోడ్డులోని బాణాసంచా గోడౌన్ నుంచి ఓ వాహనంలోకి బాణాసంచా లోడ్ చేస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కాగా భారీ శబ్ధంతో సంభవించిన పేలుడుతో చుట్టుపక్కల ఉన్న ఐదు ఇళ్లు, ఓ అపార్ట్‌మెంట్ దెబ్బతిన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు