ఛత్తీస్‌ఘడ్‌లో మావోల దుశ్చర్య: జవాన్ ను కాల్చి చంపిన నక్సల్స్

Published : Mar 21, 2022, 09:50 PM IST
ఛత్తీస్‌ఘడ్‌లో మావోల దుశ్చర్య: జవాన్ ను కాల్చి చంపిన నక్సల్స్

సారాంశం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఓ జవాన్ ను కాల్చి చంపారు. కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.   

రాయ్‌పూర్: Chhattisgarh రాష్ట్రంలో maoist  ఓ జవాన్ ను కాల్చి చంపారు. కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. కాంకేర్ జిల్లా అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో  jawan ను మావోయిస్టులు హతమార్చారని భద్రతా సిబ్బంది తెలిపారు. ఇదే రాష్ట్రంలో  ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు, పోలీసులకు జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ జవాన్  మరణించారు. దంతెవాడ .జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఈ ఏడాది జనవరి మాసంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన  ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ,సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu