వాహనం బోల్తా: 8 మంది మృతి, 16 మందికి గాయాలు

Published : Apr 27, 2019, 10:26 AM IST
వాహనం బోల్తా: 8 మంది మృతి, 16 మందికి గాయాలు

సారాంశం

పికప్ వ్యాన్ శుక్రవారం అర్థరాత్రి బోల్తా కొట్టడం అమేరా గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటిండెంట్ సుర్గుజా చెప్పారు. 

రాయచూర్: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బలరాంపూర్ జిల్లాలో వాహనం బోల్తా కొట్టడంతో 8 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. 

పికప్ వ్యాన్ శుక్రవారం అర్థరాత్రి బోల్తా కొట్టడం అమేరా గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటిండెంట్ సుర్గుజా చెప్పారు. 

డ్రైవర్ మద్యం సేవించినట్లు ప్రయాణికులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Mumbai Family Death: వీడిన పుచ్చ‌కాయ‌, బిర్యానీ మ‌ర‌ణాల మిస్ట‌రీ.. ఇంత‌కీ వాళ్లు ఎలా చ‌నిపోయారంటే
సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu