కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన డీఏ

By Siva KodatiFirst Published Jul 14, 2021, 3:02 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వున్న 17 శాతంగా వున్న డీఏను 28 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వున్న 17 శాతంగా వున్న డీఏను 28 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 7వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు డీఏను పెంచుతున్నట్లు తెలిపింది. 
 

click me!