'పద్మ' అవార్డులు ప్రకటించిన కేంద్రం.. జాబితా ఇదే!

Published : Jan 25, 2020, 08:36 PM ISTUpdated : Jan 25, 2020, 08:41 PM IST
'పద్మ' అవార్డులు ప్రకటించిన కేంద్రం.. జాబితా ఇదే!

సారాంశం

కేంద్ర ప్రభత్వం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితా వివరాలు ఇవే.. 

కేంద్ర ప్రభత్వం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితా వివరాలు ఇవే.. 

జగదీష్ లాలా ఆహూజా (పంజాబ్, సామాజిక సేవకుడు) 

మహమ్మద్ షరీఫ్ (ఉత్తర్ ప్రదేశ్, సామాజిక సేవకుడు) 

కుశాల్‌ కున్వర్‌ శర్మ - (పశువైద్యం) 

సుందరవర్మ(రాజస్థాన్ - పర్యావరణం, అడవుల పెంపకం) 

జావేద్ అహ్మద్ తక్ (జమ్మూకాశ్మీర్, సామాజిక సేవకుడు - దివ్యాంగుల సంక్షేమం) 

తులసి గౌడ (కర్ణాటక, సామాజిక కార్యకర్త - పర్యావరణం) 

రవి కన్నన్‌(అసోం)-వైద్యం, అంకాలజీ విభాగం) 

సత్యనారాయణ్ (అరుణాచల్ ప్రదేశ్, సామాజిక కార్యకర్త) 

అబ్దుల్ జబ్బార్, (మధ్యప్రదేశ్, సామాజిక కార్యకర్త) 

 ఉషా చమర్ (ఉత్తర్ ప్రదేశ్ - సామాజిక కార్యకర్త)  

 హరేకాలా హజబ్బా (కర్ణాటక, సామాజిక కార్యకర్త) 

అరుణోదయ్‌ మండల్‌- (వైద్య, ఆరోగ్యం) 

మూజిక్కర్ పంకజాక్షి (కేరళ, తోలుబొమ్మలాట కళాకారిణి) 

రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ - (సేంద్రియ వ్యవసాయం) 

పోపట్ రావ్ పవార్ (మహారాష్ట్ర, సామాజిక కార్యకర్త)  

రామకృష్ణన్‌(తమిళనాడు-సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం) 

ట్రినిటీ సయూ(మేఘాలయ- సేంద్రియ వ్యవసాయం) 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో