ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

Published : Nov 14, 2023, 10:14 AM IST
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

సారాంశం

బాధితులు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా నహ్-58లో ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్ : మంగళవారం ఉదయం యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఢీకొని కారులో ఉన్న 6గురు మృతి చెందారు. జాతీయ రహదారి-58పై వీరి కారు ట్రక్కును ఢీకొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌