ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

Published : Nov 14, 2023, 10:14 AM IST
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

సారాంశం

బాధితులు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా నహ్-58లో ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్ : మంగళవారం ఉదయం యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఢీకొని కారులో ఉన్న 6గురు మృతి చెందారు. జాతీయ రహదారి-58పై వీరి కారు ట్రక్కును ఢీకొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IIT Baba హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?
ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త