ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

Published : Nov 14, 2023, 10:14 AM IST
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

సారాంశం

బాధితులు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా నహ్-58లో ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్ : మంగళవారం ఉదయం యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఢీకొని కారులో ఉన్న 6గురు మృతి చెందారు. జాతీయ రహదారి-58పై వీరి కారు ట్రక్కును ఢీకొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్‌ల‌కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం