29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

By Siva KodatiFirst Published Jan 5, 2021, 4:50 PM IST
Highlights

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. 

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. 

click me!