తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు దుర్మరణం

By Siva KodatiFirst Published Mar 27, 2019, 11:28 AM IST
Highlights

తమిళనాడులో దారుణం సంభవించింది. మన్నార్‌గుడిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 

తమిళనాడులో దారుణం సంభవించింది. మన్నార్‌గుడిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి భవనం భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

click me!