అటల్ జీ గొప్ప నేత...రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ

Published : Aug 16, 2018, 06:01 PM ISTUpdated : Sep 09, 2018, 01:40 PM IST
అటల్ జీ గొప్ప నేత...రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ

సారాంశం

ఢిల్లీ:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్, భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ఢిల్లీ:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్, భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. అటల్ జీ ఆత్మకు శాంతికలగాలని కోరారు. దేశానికి అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు. 

వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే