శివకాశీ: టపాసుల కర్మాగారంలో పేలుడు, 13 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Feb 12, 2021, 04:27 PM ISTUpdated : Feb 12, 2021, 04:28 PM IST
శివకాశీ:  టపాసుల కర్మాగారంలో పేలుడు, 13 మంది దుర్మరణం

సారాంశం

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌