లడఖ్‌లో లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు దుర్మరణం

Siva Kodati |  
Published : Aug 19, 2023, 09:23 PM IST
లడఖ్‌లో లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు దుర్మరణం

సారాంశం

లడఖ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడటంతో 9 మంది సైనికులు అమరులయ్యారు. శనివారం సాయంత్రం దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

లడఖ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడటంతో 9 మంది సైనికులు అమరులయ్యారు. శనివారం సాయంత్రం దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న భారత సైన్యం, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu