లడఖ్‌లో లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు దుర్మరణం

Siva Kodati |  
Published : Aug 19, 2023, 09:23 PM IST
లడఖ్‌లో లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు దుర్మరణం

సారాంశం

లడఖ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడటంతో 9 మంది సైనికులు అమరులయ్యారు. శనివారం సాయంత్రం దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

లడఖ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడటంతో 9 మంది సైనికులు అమరులయ్యారు. శనివారం సాయంత్రం దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న భారత సైన్యం, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu