ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: 8 మంది మావోల హతం

Siva Kodati |  
Published : Feb 22, 2020, 02:50 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: 8 మంది మావోల హతం

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు సుమారు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ పేరిట భారీ కూంబింగ్‌కు దిగారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు సుమారు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ పేరిట భారీ కూంబింగ్‌కు దిగారు.

ఈ క్రమంలో కసాల్పవాడ్ అటవీప్రాంతంలో మావోలు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమవ్వగా, భారీగా మందుగుండు సామాగ్రి లభ్యమైంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు