యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మణం

Siva Kodati |  
Published : Apr 11, 2019, 02:34 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మణం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. 

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది దుర్మరణం పాలవ్వగా.. కొంతమంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం