గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

By Siva KodatiFirst Published Oct 4, 2022, 4:49 PM IST
Highlights

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దర్జీపురాలో ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దర్జీపురాలో ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!