కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Mar 3, 2019, 5:17 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 65 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
 

click me!