కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

Published : Mar 03, 2019, 05:17 PM ISTUpdated : Mar 03, 2019, 05:20 PM IST
కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 65 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu
Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?