కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

Published : Mar 03, 2019, 05:17 PM ISTUpdated : Mar 03, 2019, 05:20 PM IST
కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 65 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం