మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే

Siva Kodati |  
Published : Mar 17, 2020, 06:24 PM IST
మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే

సారాంశం

కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్‌లైన్ ప్రకటించింది.   

కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్‌లైన్ ప్రకటించింది. 
 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్