మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే

Siva Kodati |  
Published : Mar 17, 2020, 06:24 PM IST
మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే

సారాంశం

కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్‌లైన్ ప్రకటించింది.   

కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్‌లైన్ ప్రకటించింది. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?