బీహార్: ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత

Siva Kodati |  
Published : Jul 06, 2021, 03:49 PM IST
బీహార్: ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత

సారాంశం

బీహార్ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో 'ప్రసాదం తిని 170 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలోని కోత్వన్ గ్రామంలో ఫుడ్ పాయిజిన్ కారణంగా కనీసం 170 మంది అనారోగ్యానికి గురయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు

బీహార్ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో 'ప్రసాదం తిని 170 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలోని కోత్వన్ గ్రామంలో ఫుడ్ పాయిజిన్ కారణంగా కనీసం 170 మంది అనారోగ్యానికి గురయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు. సోమవారం జరిగిన  ఒక మతపరమైన కార్యక్రమంలో 'చార్నమ్రిత్ ప్రసాద్' తిని 170 మంది అనారోగ్యానికి గురయ్యారు. దీనిపై సివిల్ సర్జన్ డాక్టర్ హరేంద్ర కుమార్ అలోక్ మాట్లాడుతూ 'ప్రసాద్' కలుషితమై ఉండొచ్చని పేర్కొన్నారు. 80 మంది ఇంకా చికిత్సలో ఉన్నారని, అయితే ఎవరికీ హానీ కలగలేదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Viral News: పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటే.?
Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu