హిమాచల్‌ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు, 15 మంది దుర్మరణం

By Siva KodatiFirst Published Jun 20, 2019, 6:43 PM IST
Highlights

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడి ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. 

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడి ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. కులూ జిల్లాలోని బంజర్ నుంచి గదగుశానికి వెళుతున్న బస్సు బంజర సమీపంలో అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 మృతదేహాలను వెలికితీయగా.. 30 మంది తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Himachal Pradesh: 20 injured after a private bus fell into a deep gorge near Banjar area of Kullu district. Rescue operations underway. The bus carrying around 50 passengers was on its way from Banjar to Gadagushani area pic.twitter.com/HGBzeRuULP

— ANI (@ANI)
click me!