తొమ్మిది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఆరో జాబితా

Siva Kodati |  
Published : Mar 20, 2019, 10:50 AM IST
తొమ్మిది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఆరో జాబితా

సారాంశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొమ్మిది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. మంగళవారం అర్థరాత్రి దాటాకా కేరళ, మహారాష్ట్రలలోని కొన్ని స్ధానాలకు ఏఐసీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాతో కాంగ్రెస్ మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొమ్మిది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. మంగళవారం అర్థరాత్రి దాటాకా కేరళ, మహారాష్ట్రలలోని కొన్ని స్ధానాలకు ఏఐసీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాతో కాంగ్రెస్ మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. 

కేరళ:

అలప్పుజా-శనిమోల్ ఉస్మాన్
అట్టింగల్- అదూర్ ప్రకాశ్

మహారాష్ట్ర:

నందూర్‌బర్- కేసీ పడావి
ధూలే- కునాల్ రోహిదాస్
వార్థా- చారులత ఖాజాసింగ్
యవత్మాల్, వాశిమ్- మానిక్‌రావు జీ ఠాక్రే
ముంబయి సౌత్ సెంట్రల్- ఏక్‌నాథ్ గైక్వాడ్
షిరీడి- బావుసాహెబ్ కాంబ్లే
రత్నగిరి, సింధు దుర్గ్- నవీన్ చంద్ర బండివడేకర్

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత