ఏప్రిల్‌ 29 నుంచి ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

By Sandra Ashok KumarFirst Published Mar 7, 2020, 3:24 PM IST
Highlights

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని  యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ : డా.బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని  యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి 4వ తేదీ వరకు ఉంటాయని రెండో సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 11వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు మే 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

also read స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ...వెంటనే దరఖాస్తు చేసుకోండీ...

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 29వ తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

పూర్తి వివరాలకు సంబంధించి యూనివర్సిటీ వెబ్‌పోర్టల్‌తో పాటు సంబంధిత అధ్యయన కేంద్రంలో సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు. 

click me!