ఇంకో 72 గంటలే, ఎవరెంటో తేలిపోతుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 27, 2019, 02:08 PM IST
ఇంకో 72 గంటలే, ఎవరెంటో తేలిపోతుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు

సారాంశం

భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు

భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు.

బహుశా భారత్-పాక్ మధ్య ఇదే చివరి యుద్ధం కావొచ్చని రషీద్ అభిప్రాయపడ్డారు. వచ్చే 72 గంటలు రెండు దేశాలకు అత్యంత కీలకమన్నారు. యుద్ధమా, శాంతా అనేది 72 గంటల్లో తేలిపోతుందని రషీద్ తేల్చి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే