రాయి అనుకొంటే వజ్రం దక్కింది:48 ఏళ్ల డైమండ్ దక్కించుకొన్న బ్యాంకు మేనేజర్

Published : Sep 25, 2020, 04:49 PM IST
రాయి అనుకొంటే వజ్రం దక్కింది:48 ఏళ్ల డైమండ్ దక్కించుకొన్న బ్యాంకు మేనేజర్

సారాంశం

బ్యాంకు మేనేజర్ కు  అరుదైన వజ్రం దొరికింది. తొలుత దీన్ని ఆయన వజ్రంగా భావించలేదు.   

అర్కాన్సాస్:  బ్యాంకు మేనేజర్ కు  అరుదైన వజ్రం దొరికింది. తొలుత దీన్ని ఆయన వజ్రంగా భావించలేదు. 

సౌత్ వెస్ట్ అర్కాన్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. మౌమల్లెకు చెందిన కేవిన్ కినార్డ్ 48 ఏళ్ల క్రితం చరిత్రలో క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్  రెండో అతి పెద్ద వజ్రాన్ని కనుగొన్నారు.

చిన్నప్పటి నుండి స్టేట్ పార్కుకు ఆయనకు వెళ్లడం అలవాటు. ఈ పార్క్ లో సిఫ్టింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు ఓ రాయి కన్పించింది. చూడడానికి క్రిస్టల్ లా మెరుస్తుండడంతో ఆయన తన సంచిలో వేసుకొన్నాడు. 

also read:కర్నూల్ మహిళకు దక్కిన అదృష్టం: పొలం పనులు చేస్తుండగా దొరికిన వజ్రం

ఈ రాయిని పరీక్షించి చూస్తే  అసలు విషయం తెలిసింది.  ఈ రాయిని పరీక్షించి చూస్తే అరుదైన వజ్రంగా గుర్తించారు.9.07 కారెట్ల వజ్రంగా నిపుణులు చెప్పారు. 

క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వద్ద 246 వజ్రాలు నమోదు చేయబడ్డాయి. మొత్తం 59.25 క్యారెట్ల బరువు ఉంటుందని అంచనా. ప్రతి రోజూ ఈ ప్రాంతంలో  ఒకటి లేదా రెండు వజ్రాలను కనుగొంటారు.
 

PREV
click me!

Recommended Stories

భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు
SuperShe Island : పురుషులకు బ్యాన్.. ఆ ఐలాండ్ రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !