అమెరికా: కెంటుకీలో టోర్నడో బీభత్సం.. 50 మందికిపైగా మృతి, ఇంకా పెరిగే అవకాశం

Siva Kodati |  
Published : Dec 11, 2021, 05:28 PM IST
అమెరికా: కెంటుకీలో టోర్నడో బీభత్సం.. 50 మందికిపైగా మృతి, ఇంకా పెరిగే అవకాశం

సారాంశం

అమెరికాలోని (america) కెంటుకీలో (Kentucky) టోర్నడో (tornado) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం.

అమెరికాలోని (america) కెంటుకీలో (Kentucky) టోర్నడో (tornado) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం. ఈ నేపథ్యంలో కెంటుకీలో అత్యవసర పరిస్ధితి విధించారు గవర్నర్. కెంటుకీలోని పలు కౌంటలు టోర్నడో ధాటికి చివురుటాకులా వణికిపోయాయి. మేఫీల్డ్‌లోని ( Mayfield) ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీపై (candle factory) పైకప్పు కూలిపోవడంతో భారీ సంఖ్యలో క్షతగాత్రులయ్యారని గవర్నర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!